స్విగ్గీలో వెయ్యి ఉద్యోగాల‌ కోత‌!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ‌చ్చే నెలలో 1000 మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించనుంది. కాస్ట్ కటింగ్ ప్లాన్ లో భాగంగా బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాన్ని కంపెనీ ఆమెదించింది. ఫలితంగా వందల కొద్దీ స్టార్టప్ రెస్టారెంట్లపైనా ఈ ప్రభావం కనిపించనుంది. బెంగళూరుకు చెందిన స్విగ్గీ సగానికి పైగా ప్రొడ…
అనంత‌లో పండ్లు దానం చేసిన అన్న‌దాత‌
క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మై ఉపాధి లేక అల్లాడుతున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనంత‌పురం జిల్లాకు చెందిన ఓ రైతు దాతృత్వాన్ని చాటుకున్నాడు. గోరంట్ల మండ‌లం రాగి మేక‌ల‌ప‌ల్లి గ్రామానికి చెందిన రైతు గంగాధ‌ర్ రెడ్డి త‌న‌ పొలంలో పండిన పొప్ప‌డి పండ్ల‌ను ఒక ట్రాక్టర్‌ నిండా తీసుకొచ్…
ఎవరెవరి వేతనాల్లో ఎంత కోత.. జీఓ ఇచ్చిన ప్రభుత్వం
కరోనా వైరస్‌ వ్యాప్తి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. అటు ఆదాయం పడి పోవడం.. ఇటు కరోనా వ్యాధి నివారణ, సహాయ చర్యలకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం       ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మొదలుకొని అందరు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగులకు …
ఇంగ్లండ్‌ గెలుపు
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్‌ 191 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంది. భారీ లక్ష్యాన్ని (466) చేధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా చివరకు 274 పరుగులకు పరిమితమైం ది.  డసెన్‌ (98), డుప్లెసిస్‌ (35),…
ఎన్నారై విధాన రూపకల్పనకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు
సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్నారై విధాన రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అందుకోసం వివిధ రాష్ర్టాల విధానాలను తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర సీనియర్‌ అధికారుల బృందం కేరళలో పర్యటిస్తోంది…
భావి తరాలకు భరోసా.. గ్రీన్ ఇండియా చాలెంజ్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ భావి తరాలకు భరోసాగా నిలుస్తుందని ఏఎంఆర్ కంపెనీ జనరల్ మేనేజర్ తాడిచెర్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ఆయన మంగళవారం మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ అనేది గొ…